ManojBajpayee | బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఒక వీడియో వైర�
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU)కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీలో చేరు�
పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
Tej Pratap | బీహార్ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్వీ యాదవ్ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకున�
Warangal DEO | వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కె.సత్యనారాయణరెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) అగ్ర నాయకుడు, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు పెను ప్రమాదం తప్పింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించారని, దానిపై వివరణ ఇవ్వాలని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల ఎంఈఓలతోపాటు మాల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఫ్రధానోపాధ్యాయురాలుకు సోమవారం విద్యాశాఖ రీజినల�