Bihar Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
BJP Leader Phool Joshi | బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేం
Tej Pratap Yadav | బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటానని అన్నారు.
నువ్వా? నేనా? అన్నట్టు పోటాపోటీగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాఘట్బంధన్ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను బుధవారం ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తొలి విడత ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ విపక్ష మహాఘట్బంధన్లో (Mahaghatbandhan) సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే స్పష్టత రాన�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో (Mah
ManojBajpayee | బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఒక వీడియో వైర�
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU)కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీలో చేరు�
పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
Tej Pratap | బీహార్ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్వీ యాదవ్ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�