గువన మహారాష్ట్ర, కర్నాటకతోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం 86 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో �
గోదావరి నదీ ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. వాజేడు మండలంలోని పేరూరు, వాజేడు, పూసూరు, ఎడ్జర్లపల్లి మీదుగా ప్రవహిస్తున్న నది ఒక్కోరోజు ఒకలా ఉంటుంది
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్�
ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో గేట్ల ఎత్తివేత ప్రక్రియ �
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే మూసీ ప్రాజెక్టు సొంత రాష్ట్రంలో మహర్దశను సంతరించుకున్నది. ఆయకట్టు రైతాంగానికి సంతోషాల పంటలు పంచుతున్నది. మూసీ ప్రాజెక్టును ఉమ్మడి
వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని పర్యా టక ప్రాంతానికి వచ్చిన మిత్ర బృందంలో తీరని శోకం మిగిలింది. అంతా కలిసి టూర్ ప్లాన్ చేసు కొని ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం లక్నవరం పర్యాటక �
తుంగభద్రా నదికి వరద ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ జలకళను స�
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి చేపట్టిన జల సంరక్షణ చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్.. ఉత్తమ పరిశ్రమ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటిలిటీ) అవార్డు ఇవ్వడం సంతోషకరమని సంస్థ స�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై
నదులు నాలాల స్థాయికి పడిపోతే నాశనాన్ని కోరితెచ్చుకొన్నట్టే అవుతుందని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదుల పరిరక్షణపై రెండురోజుల