AP News | ఏపీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ప్రవాహ వేగాన్ని గమనించకుండా కారును ముందుకు వెళ్లిన ఓ కుటుంబం వాగులో చిక్కుకుంది.
Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్మ్యాప్ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న�
Mother Drowns Sons | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీస�
రష్యాలో మెడిసిన్ చదువుతున్న నలుగురు భారతీయ విద్యార్థులు ఓ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని రక్షించారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
UK Man chops wife's body into 224 pieces | ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికాడు. ప్లాస్టిక్ బ్యాగుల్లో కొన్ని రోజులు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి వాటిని నదిలో పడేశాడు.
Tragedy | ఏపీలో అల్లూరి జిల్లా (Alluri District) లో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వాగులో దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
Teenager Thrown Into River | తన కూతురు ఒక అబ్బాయితో మాట్లాడటం చూసిన ఆమె తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బంధువుతో కలిసి కుమార్తె గొంతు నొక్కి నదిలోకి తోసేశాడు. ఆ యువతి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను ర�
కొత్త సంవత్సర వేడుకల కోసం హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు పోటెత్తడంతో తలెత్తిన ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా లాహాల్ లోయలోని చంద్ర నదిలో వాహనాన్ని నడిపాడు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన అమరగిరి చెంచుగూడెం పరిసరాల్లో చీమలతిప్పకు వెళ్లే నది ఒడ్డున సోమవారం పెద్దపులి కనిపించడంతో జాలర్లు ఉలిక్కిపడ్డారు.
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరు�
Red Wine River | వైన్ నిల్వ చేసే ట్యాంకులు ప్రమాదవశాత్తు పేలాయి. ఈ నేపథ్యంలో మిలియన్ లీటర్ల రెడ్ వైన్ (Red Wine River) వీధుల్లో ఏరులాగా పారింది. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ �
Ap Crime News | శ్రీకాకుళం జిల్లా నాగావళి నది (Navavali river) లో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతు కాగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.