Tractor-trolley | గర్రా నదిపై ఉన్న వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో సహాయక చర్యలు చేపట్టారు.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
అప్పటిదాక హోలీ వేడుకలు జరుపుకొన్న ముగ్గురు బాలురు.. స్నానం చేయడానికి వాగులోకి వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. కరీంనగర్ శివారులోని మానేరు వాగులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో ముగ్గురి కుటుంబాల్లో విషాదఛ�
ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల క�
EV Scooter Indy | బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ రివర్.. దేశీయ మార్కెట్లోకి ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దీని ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించిన రివర్.. రూ.1250లకే ప్రీ-బుకింగ్ ఫెసిలిటీ కల్పించింది.
America | అమెరికాలోని మిస్సోరిలో విషాదం నెలకొంది. ఓజార్క్స్ లేక్లో ఈతకు వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. మృతులను ఉత్తేజ్ కుంట(24), శివ కెళ్లిగారి(25)గా స్థానిక పోలీసులు
కృష్ణానదిలో స్నానం చేసే క్రమంలో యువకుడు గల్లంతైన ఘటన సోమవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై గోకారి కథనం మేరకు.. హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనంలో
చినమడూరు-రాంభోజీగూడెం మధ్యనున్న వాగుపై సుమారు రూ.5 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తద్వ
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�