ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
ధాన్యం సేకరణ నేపథ్యంలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో జరిగిన రూ.1.86 కోట్ల భారీ ఆర్థిక మోసం ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు గు�
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�
నిర్వాహకులు ధాన్యాన్ని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తూకాలు వేస్తూ అన్నదాత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పింది వింటే ఏ కొర్రీ లేకుండా ధాన్యం తూకం చేసి
Farmers Protest | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదంటూ రైతులు జడ్చర్ల కల్వకుర్తి 167 వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.
రైస్ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ‘పెద్దమనిషి’ ఆదేశాలే అధికారుల కు శిరోధార్యమా? మిల్లర్లు సకాలంలో సీ
Farmers protest | మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు.
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలులో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మంగళవారం మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో చిక్కుకున్�
రాష్ట్రంలో ఊరూరా ధాన్యం కొనుగోలు ప్రహసనంగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాలకొద్దీ వేచి చూసినా కాంటాలు కా�
పంట సాగు మొదలుకొని అమ్ముకునే వరకు కాంగ్రెస్ సర్కారులో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిల్లుల వద్ద వారాలు గడిచినా ధాన్యం దింపుకోకపోవడంతో విసుగుచెందిన రైతులు శుక్రవా