రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిప
రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం అన్నారు. సోమవారం జనంపల్లి గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ గ్రామ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక రైస్మిల్లుకు అలాట్ చేశారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లర్ల అరాచకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
ఐదు రోజులుగా మండలంలోని ఓ రైస్మిల్లులో ధాన్యం దింపుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వరిధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ఉంచి సోమవారం నిరసనకు
ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
ధాన్యం సేకరణ నేపథ్యంలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో జరిగిన రూ.1.86 కోట్ల భారీ ఆర్థిక మోసం ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు గు�
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�
నిర్వాహకులు ధాన్యాన్ని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తూకాలు వేస్తూ అన్నదాత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పింది వింటే ఏ కొర్రీ లేకుండా ధాన్యం తూకం చేసి
Farmers Protest | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదంటూ రైతులు జడ్చర్ల కల్వకుర్తి 167 వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.