పీఏసీఎస్ సీఈవో, రైస్ మిల్లర్ మధ్య పంచాయితీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకొని పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఐదు గ్రామాల రైతులకు సంబంధించి సుమారు రూ. 28లక్షల
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ‘తరుగు’ పేరిట వందల కోట్ల దోపిడీ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో �
Rice Millers | ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగ
అన్నదాతకు ధాన్యం కొనుగోలు తిప్పలు తప్పడంలేదు. మండలంలో కొనుగోళ్లు అరకొరగానే సాగుతున్నాయి. డీసీఎంఎస్, పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుండగా గన్నీబ్యాగుల కొరతతోపాటు రైస్మి ల్�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలేపల్లి, గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ జిల్ల�
రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు కొత్తపల్లి మండలం చింతకుంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి�
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రైసు మిల్లర్లతో కుమ్మకై కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ నిబంధనలు దిక్కరించే రైస్ మిల్లర్స్ యాజమాన్యం, ఇండ్ల గణన చేసే ఏన్యూమరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలోని న్యూ బంజ�
బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీ�
రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులు గోస పడుతుంటే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్మిల్లర్లు రైతులను ద�
రైస్ మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లర్లు, సొసై�