రైస్ మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లర్లు, సొసై�
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మకునేందుకు రైసు మిల్లర్ల వద్దకు వెళ్తే మిల్లర్లు చెప్పిన ధరకే రైతు లు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత 15 రోజులుగా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్ల�
ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేండ్
ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేళ్ల�
రైస్మిల్లర్లు నష్టాల్లో ఉన్నారని తెలిసి కడాఊ వేధించవద్దని ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేడుకున్నారు. ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీని విధించి వేధించడం సరిక
వానకాలం సీజన్ (2026-27) నుంచి కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎమ్మార్) నిబంధనల్లో కేంద్రం మార్పులు చేస్తున్నదని, అందుకు తగ్గట్టుగా మిల్లింగ్ విధానాన్ని మార్చుకోవాలని మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీ�
నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే �
పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి కార్పొరేట్ స