రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వ్యాపిస్తున్న వరి పంటలో తెగుళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సతీష్ చంద్ర అన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనబాట పట్టారు. వరికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించగా.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాస
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వరద ప్రవాహంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా నీట మ�
కల్తీ విత్తనాలు వేసి వరి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. కందుకూరుకు చెందిన రైతులు కరీంనగర్లోని ఓ కంపెనీకి చెందిన బీపీటీ-2782 రకం వరి సాగు చేయగా.. 120 రోజ�
పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడం�
చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బత
వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది.
వానకాలం సాగుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రైతులు వరి పంటలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వరిలో కూడా పలు రకాల విత్తనాలు ఉంటాయి. ఈ క్రమంలో రైతులు సాగుచేసుకోవడానికి అనువైన వరి రకాలను ఎంచుకోవాల్సి �
రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. మరికొ న్ని రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాలా ప్రయోజనముంటుందని రైతు లు భా�
కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశా రు. గురువారం ప్రభు త్వం అన్ని రకాల ధా న్యానికి రూ.500 బోన స్ ప్రకటించాలని కోరుతూ కొల్లాపూర్�
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో �
నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించా
ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.