Manair river front | దేశానికే ఆదర్శంగా, తెలంగాణ ప్రజలకు అత్యద్భుత టూరిస్ట్ స్పాట్గా కరీంనగర్ మానేరు తీరాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, సీఎం కేసీఆర్
భూపాలపల్లి : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూ సేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పర
కొడంగల్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శా�
భూపాలపల్లి : ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి కొత్తగా ఉపాధిహామీ జాబ్ కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ �
భూపాలపల్లి : భూ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలె�
నిజామాబాద్ సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, వారికి చట్టం ప్రకారం రావల్సిన పరిహరంతోపాటు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని జిల్లా కలె�
షాద్నగర్ : టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏండ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 15న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు షాద్నగర్ నియోజకవర్గ గులాబీ ద
ఖమ్మం: యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మల్లించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండదని ఎఫ్సీఐ ప్రకటించిన నేపథ్యంలో