కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కామారెడ్డి టౌన్: జిల్లాను సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం సైబ�
శాంతి కుమారి | పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కా
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి మ�
మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బ
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ : మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల
ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి స
కొందుర్గు : గ్రామాల్లోని రైతులు ఎప్పుడు ఒకె పంట కాకుండ పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాం�
పర్వతగిరి : గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచ�
అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాలి ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు ఓంప్రకాష్, అనుపమ్ అగర్వాల్ వరంగల్ : ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని ఎన్నికల జనరల్�