కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి సమక్�
పరిగి : వికారాబాద్ పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన కార్యాల యంలో వికారాబాద్ మున్సిపాలిటీ అభ�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో ఉన్నత స్థాయి సమీక్ష సమావే�
కొడంగల్ : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని మండలాన్ని అభివృద్ధిని చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షతన మున్సిపల
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రహదారుల వెంబడి అంబులెన్స్లను సిద్ధంగా ఉంచండి జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ భూపాలపల్లి రూరల్ : ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డు
Ayodhya Ram Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రాముడి ఆలయాన్ని 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం తెరువనున్నారు. 2024 లో జరిగే లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు...
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సాగునీటిపై సమీక్ష | హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పరిధిలోని చిన్న నీటి పారుదల, జేఆర్సీ దేవాదుల ప్రాజెక్టు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవ�