ఒకటిన అన్ని పాఠశాలలు ప్రారంభించాలి : మంత్రి సత్యవతి రాథోడ్ | వచ్చే నెల ఒకటి నుంచి మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న 1,207 పాఠశాలలన్ని ప్రారంభించాలని.. ప్రతి టీచర్ విధులకు హాజరుకావాలని రాష్ట్ర గిరిజన, స్త్�
సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీ�
మంత్రి నిరంజన్ రెడ్డి | ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
మంత్రి తలసాని | కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పాలకుర్తి అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పూర్త
సీఎస్ సోమేశ్ కుమార్| రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు
మంత్రి ప్రశాంత్ రెడ్డి | ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గుర్తించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆర్అండ్బీ, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల్లోని ఖాళీలను గుర్తించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రె
మంత్రి తలసాని | రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్�
అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించాలి : మంత్రి సత్యవతి | రైతులకు అవసరమైన సాగునీరందిస్తూ.. అదనపు ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ