‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలి | వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అంద
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోరుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
కరోనా, టీకా డ్రైవ్పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష | దేశంలో కరోనా పరిస్థితి, టీకా డ్రైవ్ ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధ�
ఘటన తీవ్రంగా కలిచివేసింది | తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరు�
డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి | డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసుశాఖ తక్షణం తీస
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.