ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
సీఎం కేసీఆర్| రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన సీఎం కేసీఆర్.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ద
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
మచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన�
ముగిసిన సీఎం సమీక్ష | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగి�
పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర
అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష | కొవిడ్ మూడో వేవ్ వస్తుందన్న ఊహగానాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు.
నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ | నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగ
కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో
ఎంపీ వద్ద ఆనందయ్య మందు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.