పరిగి : ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధిహామీ కూలీలతో అభివృద్ధి పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఎఫ్టీవోలో అప్
పోచారం భాస్కర్ రెడ్డి | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అస�
మోమిన్పేట : రైతులకు మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం మోమిన్పేట మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాలులో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
పరిగి : అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని హనుమాన్ దేవాలయం నుంచి తుంకుల�
పరిగి : జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లేఔట్లను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టీఎస్ బ
ఖిలావరంగల్ : ప్రతి జిన్నింగ్ మిల్లులో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. �
కొత్తూరు రూరల్ : హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన రైతు
మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అమిత్షా | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా
తాండూరు : మతసామరస్యానికి తాండూరు నిలయమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం తాండూరులో హిందూ, ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు హిందూ ముస్లింలు కలిసి ఎలాంటి �
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో జరిగే పట్టణ ప్రణాళిక అభివృద్ధి పనులతో పాటు పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని జ�
వికారాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి గూగుల్ మీట్ ద్వారా �
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్ : అర్హత ఉన్న ప్రతి గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అట�