చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని �
Revenue division | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు ఆల్ ఇండియ�
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక స్వరూపం దృష్ట్యా కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటు రెవెన్యూ పాలన ప్రజలక�
Athmakur | ఎన్నో ఏళ్లుగా తాలూకా కేంద్రంగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా, పరమేష్ విజ్ఞప్తి చేశారు. గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆ
ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలలో గురువారం రెవెన్యూ డి
చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మంగళవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గళమెత్తారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, నకాషీ �
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల �
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల( Cheryala) ప్రాంత అభివృద్దే తన లక్ష్యమని, పాత నియోజకవర్గం చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తానాని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ సందర్భంగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశ�
అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ... సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప�
‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప�
మంథనివాసుల దశబ్దాల దారిద్య్రాన్ని దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు కంకణం కట్టుకున్నది. భారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించింది. మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం,