“చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి..ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజ
Kataram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహా ముత్తారం, మల్హర్, పలిమల మండలాలను కలుపుతూ రెవెన్యూ �
Revenue Division | ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన�
అస్నాద్, పారుపల్లి ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అస్నాద్, పారుపల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సువ
Chennur Revenue Division | మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీ�
ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు కలిపి మెదక్ జిల్లాలో కొత్తగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రానున్నది. ఆగస్టు నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన శంఖారావ సభలో రామాయంపేట
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ డివిజన్లోని చండూరు, మున�
రామాయంపేట కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానున్నది. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్లో జరిగిన ‘ప్రగతి శంఖారావం’ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త డివిజన్ ఏర్�
మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే మెదక్తోప�