‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దావోస్ వేదికగా లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆర్భాటంగా పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ద్రోహం, మోసం, కుట్రలు పట్టపగలే బట్టబయలయ్యాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి దశాబ్దాలు
అంతా అనుకున్నట్టు జరిగితే ఆ 10 మందిలో ఒకరిద్దరు మంత్రులై చక్రం తిప్పేవారు. ‘కారు’ గుర్తు మీద గెలిచి చేతి గుంపులో కలిసి సర్కారు పంచన చేరి రాజ్యం ఏలుదామనుకున్నవారి కలలు చివరకు పీడకలలుగా మారిపోయాయి. ఒకరు మార
రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓవైపు రేవంత్రెడ్డి సర్కార్ తెస్తున్న అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో ద్�
Kishan Reddy : సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న �
Singareni Scam | బొగ్గు స్కాం వెలుగుచూసిన నేపథ్యంలో సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో సింగరేణి కార్మికలోకం పాల్గొనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్
నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తామని, కేబీఆర్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ �
రాజకీయ వే ధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, సీఎం కుర్చీకి తగని వ్యక్తి రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.