కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో నిన్న జూరాల, నేడు మంజీర ప్రమాదంలో చిక్కుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనుల�
KTR | కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా రైతు పండుగ సంబురాలు చేసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఏం సాధించి పెట్టారని సంబురాలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ప్రస్తుతం డ్యాంకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో పలు క్రస్ట్ గేట్ల రోప్వేలు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది
రాష్ర్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఏమా త్రం అవగాహన లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రా మ్మోహన్రెడ్డి, అల వెంకటేశ్వర్ర�
తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఇక నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ�
సీఎం సీటు నుంచి రేవంత్రెడ్డి దిగిపోయాక తాను సీఎంని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. రాబోయే మ�
కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు లో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్
రాష్ట్ర కాంగ్రెస్లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ,
గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. విద్యకు, వైద్యానికి ఎండబెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్�