బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీలపై పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు పెట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 18న ప్రకటించారు. తొలిసభ నల్లగొండలోని ఎంజీయూ�
ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో కొనసాగిన వీరు.. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, నిందలతో దూరం అవుతున్నారు. డీకే అరుణ నుంచి మొదలైన ఈ వలసల పర్వం తాజాగా ఏలేటి మహేశ్వర్�
కాంగ్రెస్లో మరోసారి మహేశ్వర్రెడ్డి ఎపిసోడ్ కాకరేపుతున్నది. మహేశ్వర్రెడ్డి పార్టీ మారుతున్నారని భావించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉన్నపళంగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, గంటలోపు సమాధానం ఇవ్వాలన�
Revanth Reddy | మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటానని స్పీకర్ పోచారం శ్రీన�
ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ పార్టీశ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్య నేతలక�