కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అన్నిచోట్లా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో ఇప్పటికే ఆ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అబద్ధాలకోరు అని ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుములు సత్యనారాయణ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన విడుదల చేసిన చార్జిషీట్ తప్పుల తడ�
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నాయకులు సుభాష్రెడ్డి, మదన్మోహన్రావు వర్గీయులు పరస్పరం తోపులాడుకున్నారు.
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
Revanth Reddy | నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు వర్గాలు తన్నుకున్నారు. బహిరంగంగానే ము�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభాసుపాలైంది. బోధన్లో గురువారం రాత్రి జరిగిన పాదయాత్ర అనంతరం అంబేద్కర్ చౌరస్తాల