Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువుకే పంగనామాలు పెట్టారు. తొలి జాబితాలో చిన్నారెడ్డికి వనపర్తి నియోజకవర్గం టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. సోమవారం 16 మంది అభ్యర్థులతో మ�
తెలంగాణ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డిన పక్షాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ ప్రయత్నాలను మానలేదు. ఈసారి బాబుతో పాటు షర్మిల, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తెలంగాణలో పెత్తనం కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస�
అప్పుడే మైనారిటీలకు కాంగ్రెస్ దగా చేసింది. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటానికి అప్పటి ఏఐసీసీలో ముఖ్య నేత గులాం నబీ ఆజాద్తో సత్ససంబంధాలున్న షబ్బీర్ కీలక పాత్ర పోషించారు.
ముప్పయ్ ఏండ్లు కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీకి సేవలు చేశాను. ఆస్తులు అమ్ముకున్నా! సమయం, వయసు అన్నీ కాంగ్రెస్ కోసమే త్యాగం చేశాను. ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చి నా రాజకీయ జీవితం మీదనే దెబ్బ కొట్టాడు. ఇక ఆ �
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకొన్న నాయిని రాజేందర్రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్ కేటాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్, క�
MP Arvind | బీజేపీ తరఫున కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎంపీ అర్వింద్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీ
తెలంగాణ పరిశ్రమలను దొడ్డిదారిన కర్ణాటకకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. మొన్నటి దాకా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారితే.. ఇప్పుడు రెబల్ బెడద ఆ పార్టీని వెంటాడుతున్�
BRS Party | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకురాలు మర్సకోల సరస్వతి కారెక్కారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సరస్వతి బీఆర�
Telangana | వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులు ఏకమవుతున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైఎస్సార్టీపీ
Congress | ఇప్పటివరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలు రెండింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ సాధారణంగా చెప్పే నీతిసూత్రాలు, నిబంధనవళిలాంటివి మచ్చుకైనా కనిపించవు. 40 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత
Congress | కాంగ్రెస్.. దేశంలో ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం ఏదైనా ఉందంటే అది ఈ పార్టీనే. నిత్యం గందరగోళం.. అయోమయం. ఆ పార్టీ గెలిచిన రాష్ర్టాల్లో ఎప్పుడు ఎవరు సీఎంగా ఉంటారో తెలియదు. ఈ రోజున్న వారు రేపు ఉండకపోవచ్�
ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్