MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడక
Palamuru | కాంగ్రెస్ చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర పాలమూరు జిల్లాలో జనం లేక వెలవెలబోయింది. నేతల హడావిడి తప్పా.. కార్యకర్తలే కనిపించలేదు. జిల్లాలోకి యాత్ర అడుగుపెట్టగానే పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమన�
Dharani | తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన
Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలను హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకొన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉ�
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది.
రాజకీయ నాయకులు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. వారు తమ మాటలతో బలహీనవర్గాలను అవమానించినప్పుడు ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఆ నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటా�
జడ్చర్ల కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వా�
గొల్లకురుమల జోలికి వస్తే పాతరేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కురుమ యాదవ సంఘం రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, గొల్లకురుమలను అవమానపరిచేలా రేవంత్రెడ్డి అనుచిత వ�
గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చే�
Protest in Nagarkarnool | తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్�