దేశంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న రాష్ట్ర శాఖ చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా సభల్లో ఆయన మ�
జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, మున్సిపల్ పరిపాలన విభాగాల్లో అక్రమాలను వెలికితీసేందుకు 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేయా�
Revanth Reddy | ఈ నెల 27న మరో రెండు హమీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్�
Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగే అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్�
Revanth Reddy | మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు.
గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ�
Y Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసింది అని బీఆర్ఎస్ సోష�
Padi Kaushik Reddy | హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని, మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్రెడ్డికి శిక్షణ పడటం ఖాయమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయిం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంల
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు న�
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. తాము స్వాగతిస్తున్న�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపారని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో �
ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీశ్�
Harish Rao | రాష్ట్రంలోని అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవే�