Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర
Srinivas Goud | గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిన�
Jagadish Reddy | కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన�
KTR | కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజులు ఓపిక పడతామని.. మార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని �
Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్,
KTR | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ తమ ఖాతాలో వేసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేరే వాళ్ల క్రెడిట్న
TS Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష�
KTR | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబ�
Mallareddy | ‘పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీ�
Telangana | తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది.
Revanth Reddy | ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు త
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయో�