Dasoju Srravan | వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లపై ట్వీట్స్, సోషల్మీడియా, మీడియా కవరేజిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి
CM Revanth Reddy: మణిపూర్లో రేపు ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపటి నుంచి న్యాయ యాత్ర ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆదివా
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడూ అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్రు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం ర
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకో�
గ్రూప్-1లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్లీ మొదలు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీఎస్పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. టీఎస్పీఎస�
TS Cabinet | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమ�
Revanth Reddy | సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ... పాలనను ప్రజలకు
సీఎం రేవంత్రెడ్డి శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వార
TPCC | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు తీర్మానాలు తీసుకున్న�
Praja Palana | ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపో�
Viral Video | రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతుకగలవమ్మా.. ఎగిరిపోవె యాడికైన కోయిలమ్మా.. రాజన్న సినిమాలోని ఈ పాట గుర్తుంది కదూ! ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణలోని పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుందేమ�
ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) సీజన్ 15లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నది. డిసెంబర్ 15న ప్రసారమైన ఎపిసోడ్లో ఈ కార్యక్రమ హోస్ట్ అమితాబ్ బచ్చన్ పోటీకి వచ్చిన యువతికి తెలంగాణ సీఎ�
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.