Telangana |రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందు ఉన్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభల్లో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర�
కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్థం�
సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు�
Harish Rao | గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2 శాతం ఓట్ల తేడా, రాజకీయ చైతన్యశీలురందరిలో భిన్న భావాలను కలిగించింది. ఆలోచనపరుల పొలిటికల్ పోస్ట్మార్టంలు కొనసాగుతుండగానే, ‘కొత్త సర్కార్ కొలువుదీరింది.
KTR | అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నా
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందర రాజన్కు అందజేశారు.
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శి�