Telangana | తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెల
Revanth Reddy | ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Laxmi Parvathy | రాజకీయ పరిణతి, అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి(Laxmi Parvathy) అన్నారు.
బీజేపీకి బీ టీం కాంగ్రెస్ అని, ప్రధాని మోదీతో భేటీ అయ్యాకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమయ్యారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు.
పరువునష్టం నోటీసులు పం పాల్సింది తనకు కాదని, వాటిని మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపాలని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు.
Harish Rao | చెప్పేది కొండంత ..చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట �
గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడినవారు.. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్లు అప్పుగా చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ ఎల్ ర�
పదేండ్లు కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్ర�
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
Harish Rao | రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నార
Dasoju Sravan | తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నోరు �
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సుమారు 9 గ్రాముల పంచలోహాలతో సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను తీర్చిదిద్దాడు. వీటిని అయోధ్యకు పంపించనున్నట్లు శేఖరాచార�
పులి బయటకొస్తే.. మా దగ్గర వలలు ఉన్నాయంటూ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్కుమార్ కౌంటర్ వేశారు. ఎవరైనా వల వేసి కుందేళ్లను పడతరు.. పులిని పడత�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అసంబద్ద, అపరిపక్వ, అసమర్థ వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పరువును తీయొద్దని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ సూచించారు. దావోస్ సదస్సు సందర్భంగా సీఎం రేవంత్రెడ్డ�