KTR | తెలంగాణ రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త్రీడీ అంటే డిసెప్షన్(మోసం), డిస్ట్రక్షన్(విధ్వంసం), డిస్ట్రాక్షన్(దృష్టి మళ్లించడం) అని �
Harish Rao | హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో ప్రజల ప్రాణాలు కాపాడిన పోలీసుల జీవితాలకే 'భద్రత' లేకుండా పోవడం సిగ్గు చేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు.
Formula E | తెలంగాణలో ఫార్ములా ఈ- రేస్ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వం సంయమనం పాటించి చర్యలు తీసుకోవాలని అమెరికాకు చెందిన కాంగ్రెస్ పార్టీ స్నేహితులు హితవుపలికారు
KTR | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఫార్ములా ఈ-రేస్ కేసుకన్నా ముందే అవకాశం ద�
ప్రముఖ చిత్రకారుడు జగదీశ్ మిట్టల్(100) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దోమలగూడ గగన్మహల్లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్లోనే మిట్టల్ 100వ జన్మదిన వేడుకులు కు టుంబ సభ్యులు ఘనంగ�
KTR | హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టేయగానే ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
Bajireddy Govardhan | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రెండు అధిష్టానాలు ఉన్నాయని, పగలు కాంగ్రెస్తో.. రాత్రి బీజేప�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించడాన్ని త�
KTR | నా మాటలు రాసిపెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో తనపై అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో �
Formula E | ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాడు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ �
తెలంగాణలో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. �
Revanth Reddy | గోషామహాల్ స్టేడియంలో వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్�