SRDP | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
KTR | గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Niranjan Reddy | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress government) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టా రాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
తెలంగాణ పల్లెలు, పట్టణాల్లోని ఏ గల్లీ చూసినా, ఏ వాడకు వెళ్లినా బెల్ట్షాపుల జాడలు కనిపిస్తున్నాయి. ఊళ్లల్లో ఏ బస్టాండ్ పక్కన చూసినా, ఏ వాడలోని కిరాణా దుకాణంలోకి తొంగిచూసినా మద్యం అక్రమ అమ్మకాలు బహిరంగం�
Harish Rao | కాంగ్రెస్ అంటే మాటలు కోటలు.. చేతల్లో కోతలు, ఎగవేతలు అని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాత పథకాలు బంద్ చేసిండు.. ఆరు గ్యారంటీలు అటకెక్కించాడని ఆరోపించారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానిస్తున్న క్రమంలో యాంకర్ తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బదులు కిరణ్కుమార్ రెడ్డి పేరును ఉచ్ఛరించాడు. దీనికి సంబం�
KTR | రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివ
KTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారని విమర్శించారు.
KTR | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వ�
KTR | ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నిస్తుంటే.. తననను ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే యత్నం చేశ�
MLA Jagadish Reddy | రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
RRR | రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, అర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై శుక్�