అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనే
కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బ హిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించి�
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా? కాదా? అనేది రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ స్పష్టంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చ�
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు పేరు వినిపించినా.. కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరం మొదలైందని, ఆయన గుర్తుగా ఉన్న పథకాలను ఒక్కొక్కటి పక్కకు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నా�
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్ది, దేశంలోనే ప్రత్యేకంగా నిలిపిన ఘనత నాటి సీఎం కేసీఆర్కు దక్కిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ క్యాలెండర్ను, డైరీని ఆయన ఆదివ�
మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి చులకనభావం ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే వర్గీకరణ చేయకపోతే రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మం�
Harish Rao | చిన్న చిన్న బిల్డర్లను రోడ్డున పడేస్తూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న హైడ్రాపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు.
కేసీఆర్ నిలబడుతడు... కలబడుతడు... రేవంత్ నువ్వు మాట మీద నిలబడు... బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రావాలంటూ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పా
అహింసతో ఆయుధాలను విరిచి, బోసి నవ్వులతో ఆధిపత్యాన్ని కూల్చివేసిన మహాత్మా గాంధీ కర్ర చేతబట్టుకొని నడిచే దేశాన్ని వెలుగుల బాటలోకి అడుగులు వేయించాడు. దక్షిణాఫ్రికా గర్భాన అగ్గిదేవుడిలా జన్మించి, నల్లనయ్య�
కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగా�
కాంగ్రెస్లో రగులుతున్న అసంతృప్తి కుంపటి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మ రింతమంది జతకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయ�