నీలం రంగు గుంటనక్క నీళ్లల్లో తడిసింది. పులుముకున్న బులుగు రంగు ఆ దెబ్బకు ఇడిసింది. ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ చెప్పిన మాటలు నీటిమూటలై పాయె అన్నట్టు ఆరునెలల్లో అమలు చేస్తామన్న బీసీ రిజర్వేషన్ల ప�
అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇక అంద�
శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డొల్లతనం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే సభకు వచ్చి మరోసారి నవ్వులపాలైంది. అత్యంత ముఖ్యమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా శాస�
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసె
రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.
ప్రతిసారి అందరూ అనుకుంటారు.. అంతా అయిపోయిందని. ఆయన పని ఖతమైందని. ఇక ఇంతేనని,ఆ పార్టీ పని ముగిసినట్టేనని. ఇక పైకి లేచే అవకాశమే లేదని. 2001 నుంచి వెక్కిరింపులు, విమర్శలు, దూషణలు, ఛీత్కారాలు. ఇలాగే కొనసాగుతూ ఉంటుం�
సర్పంచులకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని ఉమ్మడి జిల్లాలో పోలీసులు అడ్డుకొన్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. మోర్తాడ్, ధర�
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన వధూవరులను ఆశీర్వదిస్తూ 2014 అక్టోబర్లో కల్యాణలక్ష్మి పథకం తెచ్చిండు. అప్పటి నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 6.35 లక్షల బీసీ కొత్త జంటలు ఈ పథకం కింద కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న�
కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశమైన వెంటనే ఎలాంటి చర్చ కూడా లేకుండానే 3 గంటలపాటు వాయిదా వేయడం ఏమిటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అసెంబ్లీని వాయిదా వేసి క్యాబినెట్
సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్ను మార్చి, రీ సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో తలసాని �
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బాపురం శివారులో ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన సాయిల్ టెస్టు పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట-కొడంగల్-మక్తల్ నియోజకవర్గాల�
హైదరాబాద్లో ఈ నెల 7న మాదిగలు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు.. వేయి గొంతులు బహిరంగ సభను మాదిగలంతా విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్పల్లిలోని తన నివాస