నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మన�
నగరంలో పలు చోట్ల బుధవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కాప్రా మున్సిపాలిటీల్లో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని తొలగించింది. శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామం వద్ద ఔటర్రింగ్�
దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం బీసీ జనాభాయే ఎందుకు తగ్గిందని మాజీ మంత్రి, దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించార�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీవో 69 ద్వారా సీఎం సొంత జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులపై రైతుల నుంచి నిరసనలు వె ల్లువెత్తున్నాయి. మక్తల్ నియో�
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, సీఎం రేవంత్రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 7న ఎమ్�
ఏ నిబంధన ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారో? ఆయా కులాలను 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారో? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన కొన్ని కులాలను గ�
తెలంగాణపై అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అక్షరాలా రూ.1,46,918 కోట్ల అప్పు చేసింది. అంటే రోజుకు రూ.345 కోట్ల అప్పు తీసుకొచ్చి సర్కారు పాలన �
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామా ల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్�
కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందని, మరోసారి తన బుద్ధిని చూపించిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఎలాగైతే ప్రజలకు మోసం చేసిందో, సమగ్ర కుటుంబ కుల గణన విషయంలోనూ అలానే మోసం చేసింది. ప్రజలను నమ్మించి గొంతు కోసింది. కుల గణన ద్వారా మెజార్టీ బహుజనులకు ఆర్థిక, ర�
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డి దగా చేశారని, చట్టపరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామనడం మోసపూరితమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డార
రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తిచేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, బీసీ కులగణన సర్వే వివాదం, ఎమ్మెల్యేల అసంతృప్తి, మిగిలిన మంత్రిత్వశాఖలు భర్తీ చేయకపోవ