జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంప
విద్యాశాఖకు చెందిన ఓ ఫైల్ ఆరు నెలలు పెండింగ్ పడడంతో.. సీఎంవోలోని కీలక ఐఏఎస్ అధికారితోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లకు సీఎం రేవంత్రెడ్డి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 423 రోజుల్లో 412 మంది రైతులు ఆ త్మహత్య చేసుకున్నారని.. రైతులకు బీఆర్ఎస్ తర ఫున భరోసా కల్పిస్తామని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలలు బలోపేతమయ్యా యి. ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేలా వైద�
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర నుంచి పన్నుల రూపం లో కేంద్రానికి రూ. 26వేల కోట్లు సమకూరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ద్వేషమే. ఆ విద్వేషంతోనే తెలంగాణపై హస్తం పార్టీ కసి పెంచుకున్నది. అందుకే సిరిసంపదలతో అలరారుతున్న అమాయకపు ఆడపిల్ల లాంటి హైదరాబాద్ స్టేట్కు బలవంతంగా ఏపీతో ల�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశ�
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పటి ముఖ్యమంత్రి క�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని అంటున్నాడు.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు ఒక్కడివే రా.. నీవు వస్తావో.. రావో.. నాకు తెల్వదు కానీ నేను మాత్రం పక్కా �
కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పరిగి నియోజకవర్గానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోవడం (డిఫీట్), కేసీఆర్ తిరిగి గెలవడం (రిపీట్) ఖాయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ సర్వే�
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ లో వెంటనే అమలు చేస్తామని శాసనసభ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట తప్పి మాదిగ జాతి ప్రజలను మోసం చేశాడని ఎమ్మా
MLA Prashanth Reddy | ట్విట్టర్కు టిక్టాక్కు తేడా తెలియని వాడు, పాలించడం చేతగాక ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని బీఆర్ఎస్ ఎమ్మె�