దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హెచ్సీయూ భూముల్లో సింగపూర్ తరహా ఏకో పార్క్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారాయి. 2వేల ఎకరాల్లో ఏకో టూరిజం పార్క్, నైట్ సఫారీ డెవలప్ చేస్తామంట
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఫోర్త్సిటీకి తరలించనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయని, ఇదే జరుగుతుందేమోనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్య వేదిక చైర్మన్ రూప్సింగ్ ధ్వజమెత్తారు.
హెచ్సీయూ విద్యార్థుల పోరాటం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించడం మూర్ఖత్వమని, అనవసరంగా మాట్లాడి ప్రభుత్వం పరువు తీసుకోవద్దని ప్రజాసంఘాల నేత గాదె ఇన్నయ్య హితవు పలికారు.
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని శనివారం బషీర్బాగ్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే సంకల్పం సడలుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఓవర్ హెడ్ ట్యాంకులను నిబంధన ప్రకారం శుభ్రం చేయడం ల�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడానికి కారణమేంటి? పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, మే
‘తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వికృత పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫిరాయింపుల విషయంలో మీరు చెప్పిన నీతిసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.. వారంలోనే నలుగురిపై హత్యాచారాలు జరగడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగి శాంతిభద్ర�