‘రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మూగ జీవాలు కూడా రేవంత్రెడ్డిని క్షమించవు. హైడ్రా పేరుతో విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేసిండు’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు క్యాబ్ డ్రైవర్లకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, భారత రాష్ట్ర ట్రేడ్ �
Congress | మన్సురాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది సీఎం రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజ�
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
RS Praveen Kumar | శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
HCU | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపానికి అడవి జంతువులు బలైపోతున్నాయి. వందలాది జింకలు, వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోయాయి. దీంతో జింకలు, నెమళ్లపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి.
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు.
రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతున్నది. బుధవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ�
అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లూటీ లేదా లాఠీ పాలన నడుస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే అంతా ఆగమాగం ఉంటుందని, రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పాలన
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ ని