హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడ�
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడంపై బాలీవుడ్ నటి రిచా చద్దా ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆమె విమర్శలు గుప్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ఇది ప్రజలు, మూగజీవాలను హింసించే పాలన అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసంతప్ప అభివృద్ధిలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నది. మేధావులు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల యూనియన్లు అందరూ ...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
RS Praveen Kumar | హెచ్సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
HCU | రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫె�
Amarachinta | ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదల�
HCU | హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. తరగతులను బహిష్కరించి మెయిన్ గేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలి వచ్చి అక్కడే బైఠాయించి కాంగ్రెస్ పాలనకు, సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ నిర్ణయాలకు వ్�
HCU | హైదరాబాద్ మహానగరం జీవ వైవిధ్యానికి కేంద్రం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పచ్చటి ప్రకృతి పెనవేసుకుని ఉంది. వేలాది ఎకరాల్లో అరుదైన జీవ జాతులు ఉన్నాయి.
Harish Rao | రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టిన గడువు ఏమైందని ప్రశ్నించారు.