HCU | సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సినీ పరిశ్రమకు చెందిన.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేశారు. ‘ఏందన్నా.. హెచ్సీయూ భూముల విషయంపై మీ వాళ్లంతా వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నరు.
ఉగాది సందర్భంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో లోటుపాట్లున్న నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీనైనా విజయవ
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను నిద్రపోనియ్యమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎటు పోయాయని నిలదీశారు. అధికారంలోక�
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్లోని అన్ని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతిపక్షాలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పలు సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, కార్యకర్తలను నిర్బంధం చేసి అడ్డుకుంటున్నది.
రాష్ట్రంలో రైతుభరోసా విషయంలో సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట చెబుతూ రైతులను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులన�
ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నాడని పీడీఎస్యూ రాష్ట్ర అధ్య
హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప