వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�
Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్కు సీ
izamabad | కేసీఆర్ పాలనలో 10 ఏండ్ల పాలన సంక్షేమం కోసమైతే.. రేవంత్ రెడ్డిది 17 నెలల పాలన విధ్వంసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్�
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్�
రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీ�
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెం�
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. బీఆర్ఎస్ వారు ఇచ్చిన బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచా’ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
KTR | ‘లగచర్ల ఎస్సీ, ఎస్టీ రైతులను అక్రమంగా అరెస్టు చేశారు. స్టేషన్కు తీసుకెళ్లి కేసులు నమోదు చేయకుండా చిత్రహింసలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. లగచర్ల ఆడబిడ్డలను లైంగికంగా వేధించారు. మానవ హకులను ఉల
వారం రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం జపాన్ పర్యటన మంగళవారంతో ముగిసింది. బృందం బుధవారం రాష్ర్టానికి చేరుకోనున్నది. జపాన్ పర్యటన సందర్భంగా రూ. 12,062కోట్ల ప�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్గా, కొడంగల్ ఎమ్మెల్యేగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని.. సిగ్గు ఉంటే ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి రాజీనామా రాయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.27 వేల కోట్లతో రేవంత్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నది. పదేండ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే �