MLA Jagadish Reddy | ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్య
నార్త్ సిటీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆ ప్రాంతం తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టు�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పనులు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారుతోంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ట్ర�
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చావును పదేపదే కోరుకుంటుండటంపై రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు , రాష్ట్ర తొలి ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహ
‘సీఎం రేవంత్రెడ్డి ఎంతకు దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా తన చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారెంటీల అమలు ఏమైందో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
జనగణనతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, ఓబీసీ వర్గాల నేతలు స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. పండిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల ఇంట కష్టాల మంట
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ ప్రజలందరి గుండెల్లో ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ చరిత్రను సమాధి చేసేంత శక్తి, స్థాయి సీఎం రేవంత్రెడ్డికి లేదని...తెలంగాణ రా
IAS Shashank Goel | ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ పోస్టింగ్లో రేవంత్ రెడ్డి సర్కార్ స్వల్ప మార్పు చేసింది. శశాంక్ గోయల్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక సీఎస్గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం
Contract Lecturers | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకులు గత 24 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తూ, గత 12 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను బుధవారం విరమించారు.
Narayana | హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమని, పవిత్రమైన స్త్రీ జన్మను అవమానపరిచే విధంగా నిర్వహించే అందాల పోటీలను వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్�