టీజీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దుచేసి, అన్ని పరీక్షలు మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్య
టీజీపీఎస్సీ గ్రూప్-1ను రద్దు చేసి మళ్లీ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అన్యాయంపై శుక్రవారం ’హలో టీజీపీఎస్సీ లోపాలను సరిదిద్దుకో-గ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్�
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన తెస్తామని చెప్పారని, కానీ బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో.. నీ భరతం పట్టడం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం’ అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో 21లో పేర్కొన్న మార్గదర్శకాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పీహెచ్డీ అభ్
KTR | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని క�