దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఈ ఏడాది జనవరిలో 3.8 శాతానికి మందగించింది. ప్రధానంగా తయారీ, గనులు, విద్యుత్తు రంగాల పేలవ ప్రదర్శన వల్లేనని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
Retail Inflation | గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగి వచ్చింది. జనవరి ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.10 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించి�
Inflation | కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడం వల్లే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి దిగి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది.
కూరగాయల ధరలు తగ్గడంతో సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠస్థాయి 5.02 శాతానికి దిగివచ్చింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అంతక్రితం ఆగస్టు నెలలో 6.83 శాతం కాగా, 202
Retail Inflation | సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత శాంతించింది. ఆగస్టులో 6.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా, సెప్టెంబర్ నెలలో 4.65 శాతానికి చేరుకున్నది.
Retail Inflation | టమాట వంటి కూరగాయల ధరలు భారీగా పెరిగినా.. ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే ఎక్కువగా 6.83 శాతంగా నమోదైంది.
గత సంవత్సరంన్నర పైబడిన కాలంగా దేశంలో ధరలు నింగినంటుతున్నాయి. ఈ జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిలో 7.44 శాతంగా ఉన్నది. అందులోనూ, ఆహార ద్రవ్యోల్బణ శాతం 11.51 శాతంగా ఉన్నది. ఇది 2020 అక్టోబర్ న�