జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ఆహార భద్రత అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన బాధ్యత. 140 కోట్ల జనాభాకు సరిపడా తిండిగింజలు అందుబాటులో ఉంచటం ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన ప్రధాన �
ఏప్రిల్లో 7.79% పెరిగిన ధరలు న్యూఢిల్లీ, మే 12: రిజర్వ్బ్యాంక్ భయాల్ని నిజంచేస్తూ ఏప్రిల్ నెలలో రిటైల్ ధరలు ఆకాశంలో స్వైరవిహారం చేశాయి. అధిక వంటనూనెలు, ఇంధన ధరల కారణంగా ముగిసిన ఏప్రిల్లో రిటైల్ ద్రవ్య�
మార్చిలో 1.9 శాతమే పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, మే 12: వినియోగదారులు వ్యయాల్ని తగ్గించుకోవడం, డిమాండ్ సన్నగిల్లడంతో దేశంలో పరిశ్రమల ఉత్పత్తి మందకొడిగానే కొనసాగుతున్నది. జాతీయ గణాంకాల శాఖ గురు�
ఏది కొనాలన్నా ఉప్పూ, నిప్పే! దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్! 2022 మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 6.95 శాతానికి పెరిగినట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ధరల సూచీ ఆల్టైమ్ హైకి టోకు ధరలు న్యూఢిల్లీ, జూన్ 14: ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. దేశంలో అటు హోల్సేల్ ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండూ విజృంభించాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధార�
న్యూఢిల్లీ : ఏప్రిల్ లో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు కొంతమేర తగ్గినా వంట నూనెల ధరలు మాత్రం సలసలా మండాయి. వంటనూనెల ధరలు ఏప్రిల్ లో ఏకంగా 26 శాతం ఎగబాకగా, మాంసం, చేపల ధరలు 16.68 శాతం పెరిగాయి. ఇక
న్యూఢిల్లీ: కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గత నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఈసారి 0.49 శాతం అధికమై 5.52 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ వివరాలను వెల్లడి�