కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
Sugar exports | చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి.
కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను నగరంలో అమలు చేయాలని నిర్ణ�
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాలకు కత్తెర వేసేలా కొత్త టెలికం బిల్లు ఉన్నదని బ్రాండ్బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) ఆందోళన వ్యక్తం
తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్�
తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబసభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషే�
బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అం�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
చెన్నై: పొంగల్ నేపథ్యంలో ప్రతి ఏటా జనవరి నెలలో తమిళనాడులో సంప్రదాయంగా నిర్వహించే ‘జల్లికట్టు’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. టీకా రెండు డోసులు తీసుక�