ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
న్యూఢిల్లీ: ముంబై మహానగరంలో ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది నవంబర్ చివరి నాటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు. నగరంలో ప్రతి ఒక్క పౌ
ట్రాఫిక్ ఆంక్షలు | బక్రీద్(ఈద్-ఉల్-జుహ) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మీర�
కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ : మాస్కోలో మళ్లీ కరోనా ఆంక్షలు.. | రష్యా రాజధాని మాస్కోలో కొత్త కరోసా కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల వెనుక కరోనా కొత్త వేరియంట్ కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
చైనాలో సంతానంపై ఆంక్షల సడలింపుజనాభా రేటు తగ్గడంతో నిర్ణయం బీజింగ్, మే 31: గడిచిన నాలుగు దశాబ్దాల్లో ‘ఒకే బిడ్డ’ విధానంతో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో చైనా కీలక నిర్ణయం తీసుకొన్నది. చైనా పౌరులు ఇక నుంచి �
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు స�
మహారాష్ట్ర| మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్ర�
అమరావతి,మే 4: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతోప్రజారవాణా పై ఆంక్షలు విధించారు. రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ లో భ�