లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక | జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.
ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నాసిక్లో మార్కెట్లలో పెద్దసంఖ్యలో ప్రజలను ప్రవేశించకుండా నిరోధించేందు�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం శనివారం తాజాగా ఆంక్షలు విధించింది. వివాహ వేడుకలకు 200 మందికి మించి అతిథులు హాజరు కారాదని, ఔట్ డోర్ వ
ముంబై: నష్టాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల డబ్బు పరిరక్షణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాచరణ కొనసాగిస్తున్నది. ప్రత్యేకించి బ్య�