తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబసభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషే�
బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అం�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
చెన్నై: పొంగల్ నేపథ్యంలో ప్రతి ఏటా జనవరి నెలలో తమిళనాడులో సంప్రదాయంగా నిర్వహించే ‘జల్లికట్టు’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. టీకా రెండు డోసులు తీసుక�
ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాంసుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించడానికి వార్షిక ఆద�
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ల పోలీసులు అన్ని జిల్లాలో ఆంక్షలు విధించారు. గుంటూరులో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆరీఫ్ వెల్లడించారు. అర్దరాత్రి రహదారులపై కేక్ �
China lockdown restrictions | కరోనా కట్టడికి ప్రధాన నగరాల్లో చైనా లాక్డౌన్ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నది. పై ఫొటోనే తాజా ఉదాహరణ. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి
December 31 restrictions | నూతన సంవత్సర వేడుకలకు అనుమతించిన ప్రభుత్వం.. వినోద కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే