Hyderabad | దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.
Onions Price | దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉల్లి కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది.
ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
ఏపీ మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం మరో షాక్ ఇచ్చింది. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని సమాచారం పంపించింది. ఇప్పటివరకూ అందించిన సహకారం మరువల�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈనెల 31న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు సైబరాబాద
మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపన నేపథ్యంలో ఈనెల 9న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధ�
8 ఏండ్లలో తెలంగాణ తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగింది. ఒకవైపు కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నా.. మరోవైపు సొంతకాళ్లపై నిలబడు తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. ఏటా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్�