కరోనా కట్టడికి ప్రధాన నగరాల్లో చైనా లాక్డౌన్ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నది. పై ఫొటోనే తాజా ఉదాహరణ. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పీపీఈ కిట్లు వేసిన అధికారులు.. జింగ్షీ నగరంలో మంగళవారం ఇలా పరేడ్ చేయించారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.