పంజాబ్లోని స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్డౌన్కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
Lockdown Effect | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన తర్వాత మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కఠిన లాక్డౌన్లు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అయితే, ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాలేదు.
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే..
Influenza | షాంగ్సీ ప్రావిన్స్లోని టూరిజం హాట్స్పాట్ అయిన జియాన్ నగరం ఇన్ఫ్లూయెంజా (Influenza) కేసుల పెరుగుదలపై అప్రమత్తమైంది. ఈ వారం అత్యవసర ప్రణాళికలను వెల్లడించింది. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ �
Boris Johnson: కరోనా లాక్డౌన్ సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ పార్టీలో మునిగితేలారు. ఆ పార్టీలకు చెందిన ఫోటోలను ఎంపీలు రిలీజ్ చేశారు. ప్రివిలేజ్ కమిటీ త్వరలో బోరిస్ను ఆ విషయంపై ఎంక్వైరీ చేయనున�
అంటే ఒంటె ఉద్యానవనంలోకి పోయినా ముండ్లచెట్ల కోసమే వెతుకుతుంది. అక్కడ సువాసననందించే ఎన్ని పుష్పరాజాలున్నా, మధుర ఫలాలున్నా వదిలి ముండ్లకోసమే దాని వెతుకులాట. అలాగే బీఆర్ఎస్ ప్రస్థానం విషయంలో సానుకూలతలు�
ఉత్తర కొరియా (North Korea) రాజధాని ప్యాంగ్యాంగ్ (Pyongyang ) నగరంలో అధికారులు ఐదు రోజుల లాక్డౌన్ విధించారు. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కరోనా సంక్షోభం ముగిసి రెండేండ్లవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే నడుస్తున్నది. 2021 అక్టోబర్తో చూస్తే 2022 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతంలోకి జారుకోవడమే ఇందుకు నిద�
Lockdown | చైనాలోని జెంగ్జూలో ఉన్న యాపిల్ ఐఫోన్ ప్లాంట్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. మొత్తం కేసులు 25 వేలు దాటాయి. బీజింగ్లోనే 500 మందికిపైగా కరోనా సోకింది. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్డౌన్ విధించారు.
బీజింగ్: చైనాలోని వుహాన్లో మళ్లీ కోవిడ్ లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోనే ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్ష
పెగాసస్ వంటి స్పైవేర్లు ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. దేశాధినేతలే దీని బారిన పడ్డారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఈ పెగాసస్ను ప్రభుత్వాలు వాడుకున్నాయన్న ఆరోపణలు సంచలనం రే�