పెగాసస్ వంటి స్పైవేర్లు ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. దేశాధినేతలే దీని బారిన పడ్డారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఈ పెగాసస్ను ప్రభుత్వాలు వాడుకున్నాయన్న ఆరోపణలు సంచలనం రే�
బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజ
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
North Korea | ఉత్తర కొరియాను (North Korea) జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ �
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
Washington | అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington) కాల్పుల మోతతో దద్దల్లింది. వాషింగ్టన్లోని పోష్ ఏరియా అయిన కనెక్టికట్ అవెన్యూలో శనివారం మధ్యాహ్నం ఓ సాయుధుడు ఆటోమేటిక్ వెపన్తో విచక్షణా
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా
కరోనా కట్టడికి షాంఘైలో చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం ఏ మాత్రం సరిపోవట్
కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్' పాలసీపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణ పేరిట తమను వారం రోజులుగా ఇండ్లకే పరిమితం చేయడంపై మండిపడుతున్నారు.
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
Shanghai | కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. దీంతో వైరస్ను నిలువరించడానికి అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఆర్థిక రాజధాని షాంఘైలో రికార్డు స్థాయిలో కరోనా క�