Lockdown | చైనాలోని జెంగ్జూలో ఉన్న యాపిల్ ఐఫోన్ ప్లాంట్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. మొత్తం కేసులు 25 వేలు దాటాయి. బీజింగ్లోనే 500 మందికిపైగా కరోనా సోకింది. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్డౌన్ విధించారు.
బీజింగ్: చైనాలోని వుహాన్లో మళ్లీ కోవిడ్ లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోనే ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్ష
పెగాసస్ వంటి స్పైవేర్లు ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. దేశాధినేతలే దీని బారిన పడ్డారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఈ పెగాసస్ను ప్రభుత్వాలు వాడుకున్నాయన్న ఆరోపణలు సంచలనం రే�
బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజ
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
North Korea | ఉత్తర కొరియాను (North Korea) జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ �
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
Washington | అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington) కాల్పుల మోతతో దద్దల్లింది. వాషింగ్టన్లోని పోష్ ఏరియా అయిన కనెక్టికట్ అవెన్యూలో శనివారం మధ్యాహ్నం ఓ సాయుధుడు ఆటోమేటిక్ వెపన్తో విచక్షణా
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా