కరోనా కట్టడికి షాంఘైలో చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం ఏ మాత్రం సరిపోవట్
కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్' పాలసీపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణ పేరిట తమను వారం రోజులుగా ఇండ్లకే పరిమితం చేయడంపై మండిపడుతున్నారు.
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
Shanghai | కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. దీంతో వైరస్ను నిలువరించడానికి అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఆర్థిక రాజధాని షాంఘైలో రికార్డు స్థాయిలో కరోనా క�
షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. �
2020 మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలు అదేరోజు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన కేసీఆర్ కొవిడ్ మహమ్మారిపై పైచేయి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే, ఐసొలేషన్ కిట్స్ ప్రభుత్వరంగ వైద్యం
బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ�
అనుమానం లేదు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల వల్ల, ఇంట్లోనే ఉండిపోయిన పిల్లలు రకరకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. పసివాళ్లను ఊబకాయం, కుంగుబాటు, నిరుత్సాహం లాంటి సమస్యలు పీడించాయి. విద్యార్థుల మీద లాక్డౌన్