షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. �
2020 మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలు అదేరోజు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన కేసీఆర్ కొవిడ్ మహమ్మారిపై పైచేయి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే, ఐసొలేషన్ కిట్స్ ప్రభుత్వరంగ వైద్యం
బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ�
అనుమానం లేదు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల వల్ల, ఇంట్లోనే ఉండిపోయిన పిల్లలు రకరకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. పసివాళ్లను ఊబకాయం, కుంగుబాటు, నిరుత్సాహం లాంటి సమస్యలు పీడించాయి. విద్యార్థుల మీద లాక్డౌన్
Lockdown End: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇప్పటికే మొదటి వేవ్, రెండో వేవ్ అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మూడో వేవ్ ఉధృతమవుతున్నది. ఈ రెండేండ్ల కాలంలో
Lockdown | రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలని భావించట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మాస్కు పెట్టుకుంటే లాక్డౌన్ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు
Covid-19 : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడం గతంలో అనుసరించిన విధానమని, అది ఇప్పుడు ఎలాంటి పరిష్కారం కాదని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ అన్నారు. కర్నాటకలో ముఖ్యంగా బెంగళూర్ల�